Monday, July 28, 2008

"చిరు" పార్టీ టిక్కెట్ కోసం శివశంకర్ దరఖాస్తు!

ఒకప్పటి జర్నలిస్టు... ఇప్పటి యాక్టివిస్టూ అయిన విశాఖపట్నానికి చెందిన ఎస్.ఎస్.శివశంకర్ చిరంజీవి పార్టీ టిక్కెట్టు కోసం దరఖాస్తు చేశారు. గత ఎన్నికల నుంచే ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నశివశంకర్ కె.ఎ.పాల్ తో చేతులు కలిపి అతనికి మీడియా సహకరించేలా చేస్తూ ఆర్జిస్తున్న సొమ్మును ఖర్చుపెట్టడానికి సిద్ధమైన శివశంకర్ పై ప్రత్యేక కథనం.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

No comments: